చంద్రన్న రా..జీ..నా..మా.. ‘ఉక్కు’ కోసమా.? తుక్కు రాజకీయమా.?

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘రాజీనామా’ ప్రస్తావన తెరపైకి తెచ్చారు. ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసిన విషయం విదితమే. అయితే, ఈ విషయమై…

భయం లేదు.. బాలకృష్ణ వున్నాడక్కడ.! కండిషన్స్ అప్లయ్.!

‘ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ కోసం నేనున్నాను.. మీ తరఫున నేను నిలబడతాను..’ అంటూ సినిమాటిక్ డైలాగుల్ని షరామామూలుగానే పేల్చేశారు టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ. ఎమ్మెల్యేగా తనను రెండు సార్లు అనంతపురం జిల్లా హిందూపురం ప్రజానీకం…

ఇదే నిజం.. టీడీపీ, వైసీపీలకు షాకిచ్చిన జనసేన.!

నిజానికి రాజకీయ పార్టీల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా పంచాయితీ ఎన్నికలు జరగాల్సి వున్నా, రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు జరిగింది రాజకీయ పార్టీల ప్రమేయంతోనే. అన్ని రాజకీయ పార్టీలూ స్థానిక ఎన్నికల్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార పార్టీ, ప్రతిపక్షం.. పోటాపోటీగా తమ…

జర జాగ్రత్త కిట్టూ.. బాణం గట్టిగా గుచ్చేసుకోవచ్చు.!

చాలామంది ఆయన్ని చాలా తక్కువ అంచనా వేశారుగానీ.. వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీ విషయమై ముందుగా ఆయన చెప్పిన జోస్యమే ఫలించింది. ‘జర్నలిస్ట్ అంటే ఇలా వుండాలి..’ అంటూ ఆయనగారి మద్దతుదారులు (ఎక్కువగా టీడీపీ మద్దతుదారులే) కాలరెగరేశారు. ‘అరరె, కిరసనాయిలు…

జస్ట్ ఆస్కింగ్: ప్రజా తీర్పుని వక్రీకరిస్తున్నదెవరు.?

పంచాయితీ ఎన్నికల సందర్భంగా అధికార వైసీపీ కి, ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ కీ మధ్య ‘కామెడీ పోరాటం’ జరుగుతోంది. ‘నువ్వు కొట్టినట్లు నటించు, నేను ఏడ్చినట్లు నటిస్తాను..’ అనే ఓ ఖచ్చితమైన అవగాహనతో ఇరు పార్టీలూ రాజకీయం చేస్తున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి.…

రేవంత్ రెడ్డి పాదయాత్ర వెనుక పెద్ద స్కెచ్చే ఉందా..!?

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర ప్రస్తుతం ప్రకంపనలు రేపుతోంది. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. ఇంత హఠాత్తుగా ఆయన పాదయాత్ర చేయడానికి వెనుక పెద్ద కారణమే ఉందని…

ప్రధాని మోడీతో రఘురామ భేటీ.. ఏం హామీ దక్కిందో మరి.!

రాష్ట్రంలో బలవంతపు మత మార్పిడులు, చర్చిల నిర్మాణం కోసం ప్రభుత్వమే టెండర్లను పిలవడం సహా పలు కీలక అంశాలపై ప్రధాని నరేంద్ర మోడీకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు ‘విజ్ఞాపన’ పత్రం అందించారట. 18 నిమిషాల పాటు…

చంద్రబాబు పీఏ మనోహర్ పై కేసు..! వైసీపీ అభ్యర్ధులను బెదిరిస్తున్నారంటూ..!!

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీఏ మనోహర్, మిట్టపల్లి టీడీపీ నాయకుడు మంజునాథ్‌పై కుప్పం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మంజునాధ్, మనోహర్.. ఇద్దరూ తమను బెదిరిస్తున్నారిని వైసీపీ అభ్యర్ధి క్రిష్ణమూర్తి భార్య అంజలి పోలీసులకు ఫిర్యాదు…

మంత్రి కొడాలి నాని తదుపరి రాజకీయ వ్యూహమేంటి.?

మంత్రి కొడాలి నానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ షాకిచ్చింది. పంచాయితీ ఎన్నికల వేళ కొడాలి నాని తన నోటికి హద్దూ అదుపూ లేకుండా మాట్లాడుతున్న విషయం విదితమే. అది, ఆయనకు బాగా అలవాటైపోయిన వ్యవహారం. గతంలోనూ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్…

లోకేష్ సర్పంచ్‌ గా గెలిచినా నేను రాష్ట్రం వదిలేందుకు సిద్దం

వైకాపా మంత్రి కొడాలి నాని మరోసారి మాజీ మంత్రి నారా లోకేష్ పై కామెంట్‌ చేశాడు. మూడు శాఖలకు మంత్రిగా చేసిన లోకేష్‌ మొన్నటి ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయాడు. ఆయన ప్రజా క్షేత్రంలో గెలువలేక కిందా మీదా పడ్డాడు అంటూ కొడాలి…

ఇద్దరు వ్యాపారవేత్తల కోసమే మోదీ నిర్ణయాలు: రాహుల్ గాంధీ

‘ప్రతిపక్షాలు రైతులు చేస్తున్న ఆందోళన గురించే మాట్లాడుతున్నాయి కానీ.. చట్టంలో ఏముందో మాత్రం మాట్లాడటం లేద’న్న ప్రధాని వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. ‘చట్టాల్లో ఏముందో మాట్లాడి ప్రధానిని సంతృప్తి పరుస్తా’ అన్నారు. దేశంలో ఎక్కడైనా ధాన్యాన్ని, పండ్లను, కూరగాయలను…

గవర్నర్ అధికారిక పర్యటనకు హెలికాఫ్టర్ పంపని సీఎం..! ఎక్కడంటే..

మహారాష్ట్ర గవర్నర్ కోషియారిపై సీఎం సీఎం ఉద్ధవ్ థాకరే ప్రవర్తించిన తీరు సంచలనం రేపుతోంది. గురువారం డెహ్రాడూన్ పర్యటనకు సిద్ధమైన గవర్నర్ కు ప్రభుత్వ హెలికాప్టర్‌ పంపించ లేదు. రెండు గంటల 15 నిముషాలు వేచి చూస్తూ ఉండిపోయారు గవర్నర్. అప్పటికీ…