‘బ్లూ మీడియా’లో షర్మిల పార్టీ వార్తలొస్తున్నాయోచ్.!

‘షర్మిల కొత్త పార్టీ పెడుతున్నారా.? మీకెవరు చెప్పారు.?’ అంటూ అమాయకంగా ప్రశ్నంచేశారు ఓ వైసీపీ నేత, అదీ వైఎస్ షర్మిల, హైదరాబాద్ లోటస్ పాండ్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ గురించిన ప్రకటన చేసిన తర్వాత కూడా. ‘మా అన్న నుంచి…

షర్మిల పార్టీ ప్రకటనపై మంత్రి హరీశ్ సెటైర్లు..!

తెలంగాణ లో షర్మిల కొత్త పార్టీ ప్రకటనపై మంత్రి హరీశ్ స్పందించారు. ‘ఎవరో వచ్చి తెలంగాణ గురించి.. ఇక్కడి రైతుల గురించి మాట్లాడటం హస్యాస్పదంగా ఉంది. తెలంగాణ గురించి వారికేం తెలుసు’ అని అన్నారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు…

జగన్ సారూ.. వాలంటీర్లంటే అంత చులకనా.?

‘మీరు చేసేది స్వచ్ఛంద సేవ.. మీకు ప్రభుత్వం తరఫున ఇస్తున్నది గౌరవ భృతి.. అది జీతం కాదు. మీరు సేవ చేస్తున్నారు కాబట్టే, ఆ సేవ బాగా చేసినవారికి సన్మానాలు చేస్తున్నాం. మీరు జీతం తీసుకుంటే, మీకు జనంలో ఇంతటి గౌరవం…

మేమే గెలిచాం.. షర్మిలకు జగన్ వెన్నుపోటు పొడిచారు: చంద్రబాబు

పంచాయతీ ఎన్నికలతో వైసీపీ పతనం ప్రారంభమైందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో 2,723 పంచాయతీల్లో 1,055 గెలుచుకున్నాం. ఫలితాలపై వైసీపీ తప్పుడు లెక్కలు చెబుతోంది. విశ్వసనీయతపై మాట్లాడే జగన్.. షర్మిల ఎపిసోడ్‍పై…

ఒక అమరావతి.. ఒక విశాఖ ఉక్కు.. జనసేనకు బీజేపీ స్పష్టత ఇంతేనా.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు బీజేపీ పెద్దల్ని కలిశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వివాదం నేఫథ్యంలో ఢిల్లీకి వెళ్ళిన పవన్, ఢిల్లీ పెద్దలతో ఏం మాట్లాడుతున్నారు.? ఢిల్లీ నుంచి…

సాగర్‌ ఉప ఎన్నికకు నేడు కేసీఆర్‌ సన్నాహక సభ

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక త్వరలో జరుగనున్న విషయం తెల్సిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఏర్పడిన ఆ స్థానం లో బీజేపీ జెండా ఎగుర వేయాలని ప్రయత్నాలు చేస్తుంది. దాంతో దుబ్బాక తరహాలో అక్కడ ఫలితం మారకుండా ఉండేందుకు టీఆర్‌ఎస్ ఇప్పటి…

ఆజాద్ వీడ్కోలు.. మోదీ భావోద్వేగ ప్రసంగం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ పదవీ విరమణ చేస్తన్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఆజాద్ గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆజాద్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని…

సీఎం కేసీఆర్‌ ను వెంటనే బర్తరఫ్‌ చేయాల్సిందే

సీఎం పదవి తన కాలి చెప్పుతో సమానం అంటూ వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌ పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ గవర్నర్‌ తమిళిసై కు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఒక రాష్ట్రం ఎంతో ముఖ్యమైన పదవిని, ఆ పదవిలో ఉన్న వ్యక్తి…

‘విసారె’కి జ్ఞానోదయం సరే, వైసీపీ కార్యకర్తలకెప్పడు.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి జ్ఞానోదయం అయ్యింది. రాజ్యసభ ఛైర్మన్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మీద తాను చేసిన వ్యాఖ్యల పట్ల చింతిస్తున్నట్లు విజయసాయిరెడ్డి ‘క్షమాపణ’ చెప్పారు. అదీ రాజ్యసభ సాక్షిగానే. ‘మీరు ఒక…

హలో ప్రెసిడెంట్‌ జీ… బైడెన్‌కు మోడీ ఫోన్‌

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జో బైడెన్‌ కు ప్రధాని నరేంద్ర మోడీ మొదటి సారి ఫోన్‌ ద్వారా మాట్లాడి శుభాకాంక్ష లు తెలియజేశారు. అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పలువురు దేశాల అధినేతలు ప్రధానులు…

వ్యవసాయ చట్టాలు సరైనవే.. పంటకు కనీస మద్ధతు ధర ఉంటుంది: ప్రధాని మోదీ

‘రైతులు పండించిన పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధర ఎప్పటికి కొనసాగుతుంది. కేంద్ర నాయకులు చర్చలకు వచ్చి వ్యవసాయ చట్టాలపై నేలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు కృషి చేయాలి. ఇక్కడి నుంచే మరోసారి చర్చలకు ఆహ్వానిస్తున్నాం’ అని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభలో…

పెద్దిరెడ్డి వర్సెస్ ఎస్ఈసీ: కొంచెం ఇష్టం, కొంచెం కష్టం.!

ఎన్నికల అంశాలపై మీడియాతో మాట్లాడకూడదంటూ హైకోర్టు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి స్పష్టం చేసింది. అయితే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ నెల 21 వరకు ఇంట్లోనే వుంచాలనీ, ఆయన మీడియాతో సైతం మాట్లాడేందుకు అనుమతించరాదని ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలు చెల్లవని…