20 ఏళ్లు దాటిన వాహనాల విషయంలో కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన ఈ ఏడాది బడ్జెట్‌ విప్లవాత్మక మార్పులను తీసుకు వచ్చింది. బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ పర్యావరణంను పరిరక్షించేందుకు గాను కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని దానికి కట్టుబడి ఉంటుందని…

నిమ్మాడలో బట్టబయలైన అచ్చెన్న ‘రాజకీయం’

‘15 ఏళ్ళ క్రితం కాగితాలపై సంతకం చేశారు.. ఇప్పటిదాకా సమాధానం చెప్పలేదు..’ అంటూ నిమ్మాడలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి కింజరాపు అప్పన్న, టీడీపీ నేత మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడిని ఫోన్‌లో కడిగి పారేశారు. అప్పన్నని బుజ్జగించేందుకు అచ్చెన్నాయుడు పడ్డ పాట్లు…

పంచాయతీ ఎన్నికలు ఓ అవకాశం.. తాడోపేడో తేల్చుకుందాం: చంద్రబాబు

‘పంచాయతీ ఎన్నికలు మంచి అవకాశం.. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందాం’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులతో అన్నారు. పంచాయతీ ఎన్నికల తొలి విడత నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ…

ఔనా, షర్మిల నిజంగానే జగన్ పట్ల అసహనంతో వున్నారా.?

తన కథనాలపై గట్టిగానే నిలబడతానంటున్నారు ‘సీబీయెన్ కిట్టు’. టీడీపీ అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తున్నట్లే కనిపిస్తూ, 2019 ఎన్నికల్లో టీడీపీని పాతరేయడంలో కీలక పాత్ర పోషించిన ‘కిట్టు’, వైసీపీ మీద తన అక్కసునంతా వెల్లగక్కే క్రమంలో అన్నా చెల్లెళ్ళ మధ్య అగాధం…

కోలుకున్న శశికళ..! బెంగళూరు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి

ఇటివల అనారాగ్యోనికి గురై ఆస్పత్రిలో చేరిన శశికళ కోలుకున్నారు. ఈరోజు బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రి నుంచి ఆమెను వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈనెల 27 న ఆమె బెంగళూరులోని పరప్పన అగ్రహారం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆమె షుగర్, ఊపిరితిత్తుల…

ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రి పెద్దిరెడ్డి విసుర్లు.. ఇదెక్కడి వైపరీత్యం.?

సీనియర్ పొలిటీషియన్ ఆయన. జగన్ మంత్రి వర్గంలో మోస్ట్ సీనియర్. ఏం లాభం.? ఆ సినియారిటీ ఆయనకు సంస్కారం నేర్పినట్టు లేదు. లేకపోతే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని పట్టుకుని ‘బంట్రోతు’ అనడమేంటి.? వైసీపీలో చాలామంది నిమ్మగడ్డపై బూతులు కూడా అందుకున్న దరిమిలా,…

అవి అబద్ధాలని విజయమ్మ, షర్మిల బైబిల్ పై ఒట్టేస్తే.. క్షమాపణ చెప్తా: రాధాకృష్ణ

సీఎం జగన్ కుటుంబంలో విబేధాల గురించి గత వారం కొత్త పలుకులో వచ్చిన వార్తలపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక కుటుంబంపై తన విశ్లేషణ నీతి మాలిని చర్య అయితే ఈనాడు అధినేత రామోజీరావు కుమారుడు సుమన్ తో ఇంటర్వ్యూ…

రామ్మోహన్ నాయుడికి కుమార్తె

తెలుగుదేశం పార్టీకి చెందిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు తండ్రయ్యారు. తమకు కుమార్తె జన్మించినట్టు శనివారం ఆయన ట్వీట్ చేశారు. భార్య శ్రావ్య, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. కాగా, తన భార్యకు డెలివరీ సమయం దగ్గర పడినందున తొమ్మిది…

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏడాది జైలు శిక్ష.. వెంటనే బెయిల్..!!

గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ నేత రాజాసింగ్‌ కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. ఈమేరకు ప్రత్యేక న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. బీఫ్ ఫెస్టివల్ వివాదంలో రాజాసింగ్‌పై ఐదేళ్ల క్రితం బొల్లారం పోలిస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ…

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్‌

తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఒకటి రెండు రోజుల్లో నిరుద్యోగులకు భృతి ప్రకటించడంతో పాటు 50 వేల ఉద్యోగాలకు ప్రకటన రాబోతున్నట్లుగా కేటీఆర్‌ చెప్పుకొచ్చాడు. నిరుద్యోగులకు ఇప్పటికే లక్ష ఉద్యోగాల వరకు ఇచ్చినట్లుగా కేటీఆర్‌ చెప్పుకొచ్చాడు. ప్రతిపక్ష పార్టీల నాయకులు నోరు అదుపులో…

జిల్లాల్లో ఎస్‌ఈసీ పర్యటన

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పట్టుబట్టిన నిమ్మగడ్డ రమేష్‌ అనుకున్నది సాధించాడు. ప్రభుత్వం నుండి మొదట సహకారం అందకున్నా కూడా నోటిపికేషన్‌ ను జారీ చేయడం జరిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రభుత్వ అధికారులు ఉద్యోగ సంఘాల వారు ఎన్నికల…

నిజమేనా.? సీఎం జగన్ రాజీనామా యోచన చేశారా.?

ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడమే కాదు.. మొత్తంగా ప్రభుత్వాన్ని రద్దు చేయాలనుకున్నారట. మళ్ళీ ఎన్నికలకు వెళ్ళాలనే ఆలోచన చేశారట. అయితే, పార్టీ ముఖ్య నేతలు వారించారట. లేకపోతే, పంచాయితీ ఎన్నికల రగడ రాష్ట్రంలో…