కేటీఆర్ పటాభిషేకం ముహూర్తం చెప్పిన డిప్యూటీ స్పీకర్‌

తెలంగాణ కొత్త సీఎంగా కేటీఆర్ ప్రమాణ స్వీకారం చేసే రోజు దగ్గరకు వచ్చిందని ఇప్పటికే పలువురు మంత్రులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్న విషయం తెల్సిందే. తాజాగా డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు మరో అడుగు ముందుకు వచ్చి కేటీఆర్‌ సీఎం అయ్యే రోజులు…

మత ప్రస్తావన లేని రాజకీయమంటే ఇదీ.!

‘మత ప్రస్తావన లేని రాజకీయం అంటే, మతాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వుండడం కాదు. అన్ని మతాలకు న్యాయం చేసి మత విద్వేషాలు లేకుండా చేయడం..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల…

ఆటో కార్మిక సహకార పరపతి సంఘం కోసం ఇంటిని తనఖా పెట్టిన మంత్రి హరీష్‌

సిద్ది పేట కు చెందిన ఆటో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా వారి పరిస్థితి దారుణంగా మారింది. ఇలాంటి సమయంలో వారికి సాయంగా నిలిచేందుకు మంత్రి హరీష్‌ రావు ముందుకు వచ్చారు. కష్టాల సమయంలో అండగా నిలిచేందుకు ఒక…

జగన్ సర్కార్‌కి షాక్: ఏపీలో పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

షాకుల మీద షాకులు.. మళ్ళీ మళ్ళీ షాకులు.. ప్రభుత్వం తరఫున వితండవాదం తెరపైకొస్తే ఏం జరుగుతుంది.? న్యాయస్థానాల్లో షాకులు తప్పవ్ మరి. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో ప్రభుత్వానికి ఊరట కలిగిందనీ.. ఎస్ఈసీకి షాక్ తగిలిందనీ వైసీపీ పండగ చేసుకుంది. ఇకనైనా…

సీఎం జగన్ ఓ నయా నియంత..! ప్రశ్నిస్తే చంపేస్తున్నారంటూ లోకేశ్ ఫైర్

వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చంపేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఆరోపించారు. ఆమధ్య 25 వేల కోట్ల లిక్కర్ మాఫియాను ప్రఃశ్నించినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ను చంపేశారు. ఈరోజు ఎమ్మెల్యే అన్నే రాంబాబును…

మంత్రిగారి బడితె పూజ.. ఏపీలో పాలన అదిరిందహో!

ఓ మంత్రిగారు, ఓ మాజీ మంత్రికి ‘బడితె పూజ’ వార్నింగ్ ఇచ్చేశారు. ప్రజాస్వామ్యంలో ఓ వ్యక్తిపై ఇంకో వ్యక్తి దాడి చేస్తాననడం ఎంతవరకు సబబు.? పైగా, ఓ ప్రజా ప్రతినిథి.. అందునా బాధ్యతగల మంత్రి, ఓ మాజీ మంత్రికి ‘బడితె పూజ’…

కులమతాలకు అతీతుడు ఎన్టీఆర్: బాలకృష్ణ

పార్టీలకు, కులమతాలకు అతీతుడైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు అని ప్రముఖ సినీనటుడు బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు నివాళులు అర్పించారు. ఈ…

పవన్ కళ్యాణ్ 300 కోట్లు.. ‘ప్యాకేజీ’ పైత్యానికి విరుగుడు ఇదే.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వరుస సినిమాలతో బిజీగా వున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఆరు సినిమాలు లైన్లో వున్నాయి. వీటి ద్వారా పవన్ కళ్యాణ్ అందుకునే మొత్తం రెమ్యునరేషన్ దాదాపుగా 300 కోట్లు అని అంచనా వేసింది…

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో కీలక సమాచారం..! మరో 15 మంది అరెస్టు..

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో విజయవాడకు చెందిన సిద్ధార్ధ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని విచారించి కీలక సమాచారాన్ని రాబట్టామని హైదరాబాద్…

దేశంలో బెస్ట్‌ సీఎంల జాబిత.. జగన్ నెంబర్ ఎంతో తెలుసా?

దేశంలోనే ప్రముఖ మీడియా సంస్థ అయిన ఏబీపీ న్యూస్‌ సంస్థ ప్రముఖ సర్వే సంస్థ సీ ఓటర్‌ తో కలిసి దేశ్‌ కా మూడ్ అనే సర్వేను నిర్వహించడం జరిగింది. ఆసర్వేలో భాగంగా దేశంలోని టాప్ ముఖ్యమంత్రుల జాబితాను విడుదల చేసింది.…

వివేకా హత్య కేసును హక్కుల కార్యకర్త వద్దకు తీసుకు వెళ్లిన సునీతp

మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్‌ రెడ్డి సోదరుడు, ప్రస్తుత ముఖ్య మంత్రి జగన్ బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డి ఎన్నికల ముందు హత్యకు గురి అయిన విషయం తెల్సిందే. రాజకీయ హత్య అంటూ చాలా మంది బలంగా చెబుతున్నారు. మొదట ప్రభుత్వం…

గోవును అడ్డం పెట్టుకుని జగన్ రాజకీయం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

గోవును అడ్డం పెట్టుకుని సీఎం జగన్ రాజకీయాలు చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓ వైపు రథాలు తగలబెట్టి, మరోవైపు విగ్రహాలను ధ్వంసం చేయించి ఇప్పుడు పూజల్లో పాల్గొంటున్నారని ఎద్దేవా చేశారు.…