ఆ పని చేసిన వారి చేతులు నరికేయాలి: బాలయ్య

నందమూరి బాలకృష్ణ నేడు ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజక వర్గంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాల్లో విగ్రహాలను దొంగిలించడం దాడులు చేయడం వంటి దారుణాలకు పాల్పడుతున్న…

కిడ్నాప్ కేసులో అఖిలప్రియ అరెస్టు.. 14 రోజుల రిమాండ్

సంచలనం రేపిన మాజీ హాకీ క్రీడాకారుడు అతని సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం ఆమెను సికింద్రాబాద్ జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. జడ్జి ఆమెకు 14 రోజుల…

పొలిటికల్ గొరిల్లా వార్ ఫేర్: జగన్ సర్కార్‌పై జనసేనాని ఫైర్.!

గొరిల్లా వార్ ఫేర్.. అనేది ఓ యుద్ధ తంత్రం.. నక్సలిజం విషయంలో ఈ తరహా పద ప్రయోగాలు వినిపిస్తుంటాయి. ఈ మాట, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట వినిపించడం, అదీ విపక్షాలపై.. అందునా, రాష్ట్రంలో నిరంతరంగా జరుగుతున్న దేవాలయాలపై…

రాష్ట్రంలో రాక్షస పాలన.. రైతులను ఆదుకోకపోతే ఉద్యమిస్తాం: బాలకృష్ణ

రాష్ట్రంలో రాక్షసపాలన జరుగుతోందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మండిపడ్డారు. రైతులు వెన్ను విరుస్తోందని అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు బాలకృష్ణ. ఈ సందర్భంగా ప్రభుత్వంపై మండిపడ్డారు. గోళ్లపురంలో వర్షాలకు దెబ్బతిన్న కందిపంటను పరిశీలించారు. రైతులను ఆదుకోకపోతే రోడ్లపైకి…

జస్ట్ ఆస్కింగ్: బైబిల్ పట్టుకుంటే.. ఓట్లు అడగకూడదా.?

ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు అత్యంత పతనస్థాయికి దిగజారిపోయాయి. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కొత్త నినాదం తెరపైకొచ్చింది. ‘ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలన్నవాడికి ఓటు వేస్తారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తిరుపతి…

చంద్రబాబు అక్రమాస్తుల కథేంటో నిజంగానే తేలిపోతుందా.?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పై అక్రమాస్తుల కేసు విచారణ కొన‘సాగు’తున్న విషయం విదితమే. అక్రమాస్తుల కేసులో ఆయన గతంలో అరెస్టయ్యారు.. ఆ తర్వాత బెయిల్ మీద విడుదలయ్యారు. ఈ కేసులో విజయసాయిరెడ్డి సహా పలువురు రాజకీయ…

జస్ట్ ఆస్కింగ్: బైబిల్ పట్టుకుంటే.. ఓట్లు అడగకూడదా.?

ఆంధ్రపదేశ్‌లో రాజకీయాలు అత్యంత పతనస్థాయికి దిగజారిపోయాయి. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నుంచి కొత్త నినాదం తెరపైకొచ్చింది. ‘ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలన్నవాడికి ఓటు వేస్తారా.?’ అంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, తిరుపతి…

కొడాలి కామెంట్: పేకాటాడితే ఉరిశిక్ష వేసేస్తారా.?

అధికారంలో ఎలాంటోళ్ళున్నారు.. వాళ్ళని చూసి, వాళ్ళ ఫాలోవర్స్ ఎలా తయారవుతున్నారనడానికి ఇదొక నిదర్శనం. సభ్య సమాజానికి సాక్ష్యాత్తూ ఓ మంత్రి ఇస్తున్న సందేశం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. మంత్రి కొడాలి నాని.. అంటే, బూతులకు కేరాఫ్ అడ్రస్. ‘మా ఇంటర్వ్యూలో బూతులు…

బీజేపీ ఇచ్చే కరోనా వ్యాక్సిన్‌ పై నమ్మకం లేదు

ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూసింది. ఎట్టకేలకు కరోనా వినియోగంకు పలు దేశాలు అనుమతులు ఇచ్చాయి. ఇండియాలో కరోనా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగంకు అనుమతులు వచ్చాయి. దాంతో అతి త్వరలోనే దేశ వ్యాప్తంగా 10 కోట్ల మందికి కరోనా…

లోకేశం ఆవేశం.. ఈసారి పీక్స్‌కి చేరిన ‘సరసం’.!

పైకి ఏం మాట్లాడినా, తెరవెనుకాల ’60-40′ ఒప్పందాల వ్యవహారం అందరికీ కన్పిస్తూనే వుంది టీడీపీ – వైసీపీ విషయంలో. పార్టీ ఫిరాయించేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ ఎందుకు ‘అనర్హత వేటు’ వేయడంలేదు.? అసెంబ్లీ సాక్షిగా, ‘నేను నిప్పు.. నా జమానాలో పార్టీ ఫిరాయింపుల్ని…

జనసేన పార్టీలో జోష్‌ పెంచిన ‘వకీల్‌ సాబ్‌’.!

సినిమాకి వున్న పవర్‌ అలాంటిది. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా జనసేన పార్టీకి ప్రధాన బలం పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌. జనసేన అధినేత.. అనే పిలుపు కంటే, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌.. అనే పిలుపునే జనసైనికులు అలియాస్‌ పవన్‌…

దేవుడితో చెలగాటం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుంది: సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థ ఆలయంలో ఉన్న శతాబ్దాల క్రితం రాములవారి విగ్రహంను దుండగులు ద్వంసం చేసిన ఘటనపై రాష్ట్రం అట్టుడుకుతుంది. ఈ విషయమై సీఎం జగన్‌ కూడా స్పందించారు. విగ్రహం ద్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు…