గోపూజ మహోత్సవంలో సీఎం జగన్‌

ఏపీలో దేవాలయాల్లో జరుగుతున్న దాడులు మరియు విగ్రహ ద్వంసంకు సంబంధించిన వివాదం నడుస్తున్న నేపథ్యంలో దోషాలను సవరించడంతో పాటు అనేక విధాలుగా హిందువులను ప్రసన్నం చేసుకునేందుకు జగన్‌ ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇటీవలే దాదాపుగా 50 దేవాలయాలను నిర్మించేందుకు సిద్దం అయిన…

తమిళ జల్లికట్టు వేడుకలో రాహుల్‌ గాంధీ

తమిళనాడు లో సంక్రాంతి సందర్బంగా జల్లికట్టు వేడుకలు వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి రాష్ట్ర వ్యాప్తంగా జల్లికట్టు ను నిర్వహించడంతో పాటు ప్రముఖులు పాల్గొంటూ ఉంటారు. కోర్టులు ఈ ఆటను బ్యాన్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసినా కూడా…

అభిశంసనకు గురైన ట్రంప్..! అమెరికా చరిత్రలో రెండు సార్లు.. తొలి అధ్యక్షుడు..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధుల సభలో అభిశంసన ఎదుర్కొన్నారు. ప్రతినిధుల సభలో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న తొలి అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు. సభలో 232-197 ఓట్ల తేడాతో అభిశంసన తీర్మానం నెగ్గింది. అభిశంసన తీర్మానానికి సొంత పార్టీకి చెందిన పది…

రామతీర్థంలో త్రిదండి చినజియర్ స్వామి పర్యటన

శ్రీరాముడి విగ్రహం ధ్వంసం జరిగిన రామతీర్ధం లో త్రిదండి చినజీయర్ స్వామి పర్యటించారు. కొండపైన ఉన్న కోదండ రామాలయాన్ని ఆయన సందర్శించారు. ఆయన పర్యటనను రాష్ట్ర దేవాదాయ శాఖ గోప్యంగా ఉంచింది. ధ్వంసమైన స్వామి విగ్రహం, శ్రీరాముడి తల దొరికిన కొలనును…

బిగ్ షాక్: ఆంధ్రపదేశ్‌లో 699 క్రిస్టియన్ విలేజెస్.!

ప్రవీణ్ చక్రవర్తి.. క్రిస్టియన్ ఫాదర్ అట. విదేశాల నుంచి నిధులు రాబట్టి, ఆంధ్రపదేశ్‌ లో క్రిస్టియన్ విలేజెస్ ఏర్పాటు చేస్తున్నాడు. కాదు కాదు, అన్ని మతాలకు చెందినవారు ఎలాంటి అరమరికలు లేకుండా కలిసి మెలిసి నివసిస్తున్న గ్రామాల్ని క్రిస్టియన్ విలేజెస్‌గా మార్చుతున్నాడు.…

వేట ముమ్మరం..! భార్గవ్ రామ్ మహారాష్ట్రలో.. గుంటూరు శ్రీను కర్ణాటకలో..!

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అనుచరుడు గుంటూరు శ్రీను పరారీలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ఆచూకిపై పోలీసులకు ఖచ్చితమైన సమాచారం లభించినట్టు తెలుస్తోంది. భార్గవ్ రామ్ మహారాష్ట్రలో, గుంటూరు శ్రీను కర్ణాటకలో ఉన్నట్టు తెలియడంతో…

ముగిసిన అఖిలప్రియ పోలీస్ కస్టడీ

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అఖిల ప్రియ పోలీస్‌ కస్టడీ ముగిసింది. కాసేపట్లో గాంధీ ఆసుపత్రిలో ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జడ్జి నివాసంలో అఖిల ప్రియను హాజరపరిచి.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు. కాగా, ఆమె భర్త భార్గవ్‌రామ్‌ సొంత పాంహౌజ్‌లో..…

‘సోనుసూద్ పాత నేరస్థుడు’..! సంచలన వ్యాఖ్యలు చేసిన బీఎంసీ..!

‘సోనూసూద్..’ ఈపేరు ఇప్పుడు దేశంలో ఓ సంచలనం. లాక్ డౌన్ లోనే కాకుండా ఇప్పుడూ ఆయన చేస్తున్న సాయం ప్రజల గుండెల్లో హీరోని చేసింది. ఇంతటి పేరు సంపాదించిన సోనుసూద్ పై బీఎంసీ (బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్) చేస్తున్న వ్యాఖ్యలు…

అఖిలప్రియని టీడీపీ అలా వదిలేయడం వెనుక కారణమిదేనా.?

భూమా అఖిలప్రియ.. చంద్రబాబు హయాంలో మంత్రిగా పనిచేసిన విషయం విదితమే. ప్రస్తుతం ఆమె టీడీపీలోనే వున్నారు. కిడ్నాప్ కేసులో అరెస్టయి ఏ1 నిందితురాలిగా వున్న భూమా అఖిలప్రియ విషయంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. ఇంతవరకు భూమా అఖిలప్రియ అరెస్టుని…

ఏపీలో లోకల్ ఫైట్: చిందర వందర గందరగోళమే అంతా.!

రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయితీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. హైకోర్టు ఆ షెడ్యూలుని సస్పెండ్ చేసింది. కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యమే ముఖ్యమని హైకోర్టు స్పష్టం చేసింది. దాన్ని ఎస్ఈసీ, మరో బెంచ్‌లో సవాల్ చేసింది. ‘అంత అర్జంటుగా విచారణ జరపాల్సిన…

వారసత్వ రాజకీయాలు దేశానికి పెను ముప్పు

దేశ ప్రజాస్వామ్యానికి వారసత్వ రాజకీయాలు పెను ముప్పుగా దాపరించాయి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొత్త వారు రాజకీయాల్లోకి వచ్చిన సమయంలోనే ఈ పెను ముప్పు నుండి దేశంను కాపాడిన వాళ్లం అవుతామని ఈ సందర్బంగా ఆయన అన్నారు. యువజన…

విసారె జోస్యం: ఏపీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడంటే..

ఆంధ్రపదేశ్‌ లో స్థానిక ఎన్నికల వ్యవహారం ఎంత రాజకీయ రచ్చకు కారణమయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌పై ‘కుల ముద్ర’ వేసింది అధికార పార్టీ. ఆయన్ని తొలగించింది కూడా. కొత్త ఎస్ఇసి ఎంపిక కూడా జరిగింది. కానీ, కోర్టు…