ఇదెక్కడి చోద్యం: రజనీకాంత్‌ రాజకీయంపై ‘మెగా’ ఎఫెక్ట్‌.!

ప్రపంచంలో ఎక్కడో ఏదో మూల జరిగిన ఓ సంఘటన, ఇంకెక్కడో ఇంకేదో ఘటనకు కారణమవుతుందట. దీన్ని బటర్‌ ఫ్లై ఎఫెక్ట్‌ అంటారట.! ఇదెక్కడో సినిమాలో విన్న డైలాగ్‌లా వుంది కదూ.! సరే, ఆ సంగతి పక్కన పెట్టి, అసలు విషయానికొచ్చేద్దాం. తమిళ…

ఖైదీ నెంబర్‌ 6093: ఓ న్యాయమూర్తి ఆవేదన ఇది.!

తెరపైకి మళ్ళీ ‘ఖైదీ నెంబర్‌ 6093’ ప్రస్తావన వచ్చింది. అదీ, ఓ ప్రముఖ న్యాయమూర్తి తన తీర్పు సందర్భంగా ఆ ‘ప్రస్తావన’ చేశారు. ఆ ‘ఖైదీ నెంబర్‌ 6093’ ఇంకోవరో కాదు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి. అక్రమాస్తుల…

ఈ ఏడాది అన్ని చోట్ల మహేష్‌ పై బన్నీ విజయం

2020 సంవత్సరం మొత్తం కూడా కరోనా మయం అయ్యింది. ఈ ఏడాది మొదట్లో కొన్ని సినిమాలు విడుదల అయ్యాయి. అంతే తప్ప మరే సినిమాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఈ ఏడాది విడుదల అయిన సినిమాల్లో అల…

చంద్రబాబు కావాలన్నా ఇళ్ల పట్టా ఇస్తాం

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి పేదల కోసం ఇళ్లు ఇస్తుంటే తెలుగు దేశం పార్టీ నాయకులు అక్కస్సు వెళ్లగక్కుతున్నారు అంటూ వైకాపా నాయకులు మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా కార్వేనగరంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేదలకు ఇళ్ల…

గ్రేటర్‌ ఎఫెక్ట్‌: కేసీఆర్‌.. రోజుకో కొత్త సంచలనం.!

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ‘ఆసక్తికరమైన’ నిర్ణయమే తీసుకుంది. తాజా నిర్ణయంతో ఎల్‌ఆర్‌ఎస్‌ అవసరం లేకుండానే వ్యసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం అయ్యింది. గ్రేటర్‌ ఎన్నికలకు ముందు ఎల్‌ఆర్‌ఎస్‌ విషయమై పెద్దయెత్తున వివాదం నడిచింది. ఎల్‌ఆర్‌ఎస్‌ వ్యవహారానికి…

వల్లభనేని వంశీకి చేదు అనుభవం.. గ్రామంలోకి రావద్దంటూ నినాదాలు

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కు చేదు అనుభవం ఎదురైంది. బాపులపాడు మండలం మల్లవల్లిలో గ్రామస్థులు ఆయన్ను అడ్డుకున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీకి గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే వంశీని గ్రామంలోకి రాకూడదని, వెనక్కు వెళ్లిపోవాలని నినదించారు. అక్కడే రోడ్డుపై…

‘కూతలు – కోతలు..’ లోకేష్‌ సెటైర్‌ అదిరిందిగానీ.!

‘ఎన్నికల ముందు కూతలు (ఎన్నికల హామీలు), అధికారం వచ్చాక కోతలు..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పై సోషల్‌ మీడియా వేదికగా సెటైర్‌ వేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌. చంద్రబాబు పుత్రరత్నం ఏ విషయమ్మీద…

మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి నియమితులయ్యారు. అలాగే మరో ఆరుగురిని కమిషన్ సభ్యులుగా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. సభ్యులుగా నియమితులైనవారిలో షహీనా…

బీజేపీకి అన్నాడీఎంకే షాక్..! మమ్మల్ని డిక్టేట్ చేస్తే సహించేది లేదు..!!

తమిళనాడు రాజకీయాల్లోకి దశాబ్దాలుగా జాతీయపార్టీలు ఏవీ కూడా కాలు పెట్టలేకపోయాయి. కాకలు తీరిన రాజకీయ యోధులు, ద్రవిడ పార్టీలు, స్థానికత, భాషపై ప్రేమ.. మిగిలిన వారిని ఎవరినీ దరి చేరలేక పోవటానికి కారణం. కానీ.. ఇప్పుడు బీజేపీ దానిని సుసాధ్యం చేయాలని…

జగన్ అవినీతిపై వర్మ సినిమా తీస్తే నేనే నటిస్తా: టీడీపీ నేత బండారు

రామ్ గోపాల్ వర్మ తన తర్వాతి సినిమాను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద తీయాలని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. జగన్ అవినీతిపై వర్మ సినిమా తీస్తే తాను నటిస్తానని.. తాను…

విదేశాలకు రాహుల్.. బీజేపీ విమర్శలు

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విదేశీ పర్యటనకు వెళ్లడంపై బీజేపీ విమర్శలు సంధించింది. కాంగ్రెస్ పార్టీ 136వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు హాజరుకాకుండా విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటంటూ ప్రశ్నలు కురిపించింది. వ్యక్తిగత పనుల నిమిత్తం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని…

జనసేనాని పవర్‌ పంచ్‌: పేకాట క్లబ్లుపై ప్రేమ.. పాలన మీద ఏదీ.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మీరు పేకాట క్లబ్బులు నడుపుతూ రాజకీయం చేయొచ్చా.? మైనింగ్‌ అక్రమాలు, మీడియా వ్యాపారాలు, సిమెంట్‌ ఫ్యాక్టరీలు నడుపుతూ రాజకీయాలు చేయొచ్చా.? మేం మాత్రం సినిమాల్లో నటిస్తూ…