ఏ పంట వేసుకుంటారో మీ ఇష్టం.. నియంత్రత్వ సాగుకు స్వస్తి: సీఎం కేసీఆర్

తెలంగాణ లో తొలి నుంచీ వివాదాస్పదం అయిన నియంత్రిత సాగుపై కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. పంట కొనుగోలు ద్వార 7,500 కోట్లు నష్టం రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నియంత్రిత సాగు ఇకపై తెలంగాణలో ఉండదని.. రైతులు ఏ పంట…

నాగార్జునపై నారాయణ తీవ్ర వ్యాఖ్యలు

సినీనటుడు నాగార్జున పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో మహిళలను కించపరిచేలా నాగ్ వ్యవహరించారని దుయ్యబట్టారు. తీవ్రమైన పదజాలంతో నాగార్జునపై నారాయణ వ్యాఖ్యలు చేయడం సంచలనం కలిగించింది. స్టార్ మా టీవీలో ఇటీవల…

వైసీపీ ఎమ్మెల్యే ‘పెద్దారెడ్డి’పై కేసు.. ఇదీ ట్విస్ట్‌ అంటే.!

కేతిరెడ్డి పెద్దారెడ్డి.. వైసీపీ ఎమ్మెల్యే.. ఇటీవల తాడిపత్రిలో తలెత్తిన అలజడికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై ఎట్టకేలకు కేసు నమోదయ్యింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరుడిగా చెప్పబడుతోన్న ఓ వ్యక్తి, ఎమ్మెల్యే పెద్దారెడ్డికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారట.…

వైసీపీ ఎమ్మెల్యేలకు ‘నేనేంటో చూపిస్తా’నంటూ సోము వీర్రాజు వార్నింగ్‌

ఏపీలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలపై బీజేపీ చీప్‌ సోము వీర్రాజు సీరియస్‌ అయ్యాడు. అధికారులను లెక్క చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడంపై ఆయన స్పందించాడు. రాష్ట్రంలో బీజేపీ నాయకులను వేదించడం చేస్తే నేనేంటో మీకు ముందు ముందు చూపిస్తానంటూ వైకాపా…

వైసీపీకి దక్కని పబ్లిసిటీ: చంద్రబాబు ఖాతాలోకి ‘టిడ్కో’.!

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రానికి లక్షల సంఖ్యలో ఇళ్ళను ఇచ్చిందంటూ బీజేపీ ఇప్పటికీ చెబుతుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ బీజేపీ వాదన ఇదే. తెలంగాణ సంగతి పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ విషయానికొస్తే.. చంద్రబాబు హయాంలో టిడ్కో ఇళ్ళ నిర్మాణం పెద్దయెత్తున జరిగింది.…

జమిలి వస్తోందట.. ఫెడరల్‌ ఫ్రంట్‌ సంగతేంటట.!

జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌, బీజేపీ యేతర పార్టీలతో ‘ఫెడరల్‌ ఫ్రంట్‌’ ఏర్పాటు చేస్తామంటూ చాలాకాలం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెలవిచ్చారు. తనకు ‘రాజకీయ అవసరం’ వచ్చిన ప్రతిసారీ, కేసీఆర్‌ ఈ ‘జాతీయ రాజకీయాల’ ప్రస్తావన చేస్తుండడం పరిపాటిగా మారిపోయింది.…

మళ్ళీ ఢిల్లీకి పవన్‌: అమిత్‌ షా ‘పిలుపు’ మేరకు.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారట. ఈ మేరకు ఢిల్లీ నుంచి కబురొచ్చిందంటూ ‘లీకులు’ అందుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల సమయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, జనసేన అధినేతతో మంతనాలు జరపడం, ఆ తర్వాత బీజేపీ…

వైఎస్‌ జగన్‌.. విజయం గొప్పదే.. పాలన మాటేమిటి.?

తెలుగునాట కనీ వినీ ఎరుగనిస్థాయిలో బంపర్‌ విక్టరీ సొంతం చేసుకుంది వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. ‘ల్యాండ్‌ స్లైడ్‌ విక్టరీ’ కొట్టాక, గడచిన ఏడాదిన్నర కాలంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఏం చేశారు.? ఇచ్చిన మాటకు కట్టుబడి రాజకీయాలు,…

నా పర్మినెంట్ ‘గుండు’కి కారణం ఆయనే: ఎంపీ అరవింద్

తెలంగాణ రాజకీయాల్లో వాక్ చాతుర్యం ఉన్న నాయకుల్లో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఒకరు. వాడి వేడి మాటలు, వాగ్భాణాలు, సందర్భానుసారం కౌంటర్లలలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు సరిసమానం అని చెప్పాలి. ఈరోజు తన ప్రెస్ మీట్ ఇవే…

ఏపీ రైతుకు ఫోన్‌ చేసిన సీఎం కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ శనివారం ఉదయం 9.30 లకు ఏపీ ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుకు కాల్‌ చేశారు. ఈ సందర్బంగా ఉప్పల ప్రసాదరావు అవలంభిస్తున్న వ్యవసాయ విధానాలను గురించి కేసీఆర్‌ అడిగి తెలుసుకున్నారు. సీడ్రిల్ పద్దతిలో ప్రసాదరావు సన్నరకం…

వ్యాక్సిన్ పంపిణీకి వేళాయే..

కరోనా మహమ్మారిని నియంత్రించే వ్యాక్సిన్ పంపిణీకి ఏపీలో ఏర్పాట్లు సాగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. టీకా వేసిన తర్వాత ఎవరైనా అస్వస్థతకు గురైతే వారికి వెంటనే చికిత్స అందించేందుకు ఈ బృందాలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి…

జగన్ ను తెగ పొగిడేస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ తాజాగా విజయవాడ దుర్గ గుడిని సందర్శించారు. శనివారం తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దుర్గమ్మ దర్శణం తర్వాత మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విజయవాడ దుర్గ గుడికి సీఎం జగన్‌ రూ.70 కోట్లు ఇవ్వడం…