ఏపీ సీఎస్ నీలం సాహ్నిని సత్కరించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెలఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. క్యాబినెట్ సమావేశంలో భాగంగా ఆమెను సత్కరించారు. మంత్రిమండలి సభ్యులు కూడా…

మమతకు వరుస కష్టాలు.. పార్టీ వీడుతున్న నేతలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడటం ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు ఎమ్మెల్యేలు తృణమూల్…

ఏపీలో రాజ్యాంగ ఉల్లంఘన కేసు: హైకోర్టు తీర్పుపై సుప్రీం స్టే

‘ఆంధ్రప్రదేశ్‌ లో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందా.? లేదా.? అన్న విషయాన్ని తేల్చుతాం’ అంటూ హైకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేయడం, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పు పడుతున్న విషయం తెల్సిందే. ఇది రెండు వ్యవస్థల మధ్య పోరాటంగా తయారైంది. రాష్ట్రంలో…

మా సీఎం కంటే జగన్‌ ఎంతో నయం

ఏపీ ప్రభుత్వం 56 బీసీ కార్పోరేషన్‌ లకు ఒకే సారి చైర్మన్లను నియమించి అందరి దృష్టిని ఆకర్షించింది. దేశంలో బీసీలకు ఎవ్వరు చేయని విధంగా ఏపీలో వైకాపా ప్రభుత్వం చేస్తున్నదంటూ వైకాపా నాయకులు అంటున్నారు. చైర్మన్ల నియామకం కార్యక్రమానికి పాండిచ్చేరి రాష్ట్ర…

రాములమ్మ కామెడీ: కాంగ్రెస్‌ పార్టీ ఆ అవకాశమే ఇవ్వలేదట.!

‘నాకు కాంగ్రెస్‌ పార్టీ సరైన అవకాశాలు ఇవ్వలేదు. నేను జనంలో వుండడాన్ని ఇష్టపడతాను. నా ప్రజలంటే నాకు అమితమైన అభిప్రాయం. కాంగ్రెస్‌ పార్టీలో మాత్రం, నేను అనుకున్నవి జరగలేదు. నన్ను జనంలోకి వెళ్ళనివ్వలేదు..’ అంటూ వాపోయారు సినీ నటి, మాజీ ఎంపీ,…

గీ పీకుడేంది చంద్రబాబూ.! 40 ఏళ్ళ అనుభవం ఇదేనా.!

14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి.. సుదీర్ఘ కాలం ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి.. ‘నన్ను మీరు ఏం పీకలేరు..’ అంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రశ్నిస్తే ఎలా.? ‘మీ ఆటలు నా దగ్గర చెల్లవు..’ అని అమరావతితో టీడీపీ అధినేత చంద్రబాబు…

చంద్రబాబుకు ‘ఓటుకు నోటు’ తలపోటు..! సుప్రీంకోర్టులో కదలిక

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కు సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చింది. 2015లో దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసుపై ఈరోజు సుప్రీంకోర్టులో కదలిక వచ్చింది. 2017లో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్ వేసినా లిస్టింగ్…

మన గణతంత్ర వేడుకలకు బ్రిటన్ ప్రధాని

ఈసారి మన గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రానున్నారు. ఈ మేరకు భారత్ లో ఆయన పర్యటన ఖరారైంది. ప్రతి ఏటా జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించే వేడుకలకు విదేశీ నేతను ఆహ్వానించడం…

రైతులపై చంద్రబాబు, లోకేశ్ కు చూపేది కపట ప్రేమ: మంత్రి కొడాలి నాని

జూమ్ లో చంద్రబాబు, ట్విట్టర్‌లో లోకేశ్.. రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి కొడాలి నాని. వర్షాలకు దెబ్బతిన్న పంటలకు సీఎం జగన్ ఇన్‌ఫుట్‌ సబ్సిడీ ఇంత త్వరగా అందించడం ఓ రికార్డని అన్నారు. విలేకరుల సమావేశంలో ఆయన…

ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. రాహుల్ గాంధీతో భేటీ..!

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తోంది. ఈ పదవి కోసం తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. త్వరలో పీసీసీ…

ఢిల్లీకి వైఎస్‌ జగన్‌: 3 క్యాపిటల్స్‌పై తీపి కబురు కోసమేగానీ.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఢిల్లీకి పయనమయ్యారు. ‘అయినను పోయి రావలె హస్తినకు..’ అన్న చందాన ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళడం, ఆయా విషయాలపై కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించడం, ‘చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి’ అంటూ వైసీపీ శ్రేణులు చెప్పడం,…

పోలవరం ఎత్తు.. పెంచుకుంటూ పోతారట.!

మొన్న సామాజిక పెన్షన్లకు సంబంధించి వృద్ధాప్య పెన్షన్ల విషయమై ‘పెంచుకుంటూ పోతాం’ అని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ ‘బుకాయిస్తున్న’ వైనం గురించి విన్నాం. ఇప్పుడిక, పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో కూడా జగన్‌ సర్కార్‌ ‘పెంచుకుంటూ పోతాం’ అంటోంది. ప్రస్తుతానికైతే పోలవరం…